Monday, February 20, 2012

జ్వలించిన ఆత్మగౌరవ నినాదం-నమస్తే తెలంగాణ


యాదన్న అమరుడై అప్పుడే రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. 2010 ఫిబ్రవరి 20, గాయం ‘ఓయూ’ను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది.

20 ఫిబ్రవరి, 2010న ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. తొమ్మిది జిల్లాల నుంచి విద్యార్థులనెవ్వరినీ హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వలేదు. హైదరాబాద్ చుట్టూ వందలాది చెక్ పోస్టులు. వాఘా సరిహద్దును మరిపించేలా సాయుధ పోలీసుల మోహరింపు. అయినా వేలాది మంది విద్యార్థులు ఓయూ చేరుకున్నరు. అప్పటికే అసెంబ్లీ చుట్టు పక్కల ఉన్న విద్యార్థులు ఆరు సార్లు అసెంబ్లీ మీదికి దండయాత్ర చేసిన్రు. విద్యార్థులు, విద్యార్థినులు వందలాది మంది అరెస్టు అయిన్రు. ఎన్‌సీసీ గేట్ నుంచి విద్యానగర్ వరకు ఆరేడు ముళ్లకంచెలు. వేలాది మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నరు. మరో వైపు అసెంబ్లీ ముట్టడిని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది. ఓ మీడియా సంస్థ కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరా బాద్‌గగనతలంలో తిప్పింది.

ఎక్కడనుంచి విద్యార్థులు వస్తున్నది కనిపెట్టి పోలీ సులకు సమాచారమందించింది. ఆ హెలికాప్టర్ పోలీసులది కాదని ‘లైవ్ కవరేజి కోసం తామే కిరాయికి తీసుకున్నామ’ని ఆరోజు ఆ మీడియా బ్రేకింగ్ కూడా ఇచ్చిం ది. పోరాటాల గడ్డ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఓయూలో ర్యాలీ మొదలైంది. విద్యార్థుల ర్యాలీ ఎన్‌సీసీ గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నరు. మధ్యాహ్నం కావస్తున్నది. ముళ్లకంచె దాటి విద్యార్థులు ముందుకు పొలేక పోతున్నరు. ఈ పరిణామాలతో దిగులు పడ్డ యాదయ్య ఓ పోలీసుని ‘అసెంబ్లీ ముట్టడి సక్సెస్ అయితదా అన్నా’అని అడిగిండు. ‘అసెంబ్లీ ముట్టడి ఫేయిల్ అయ్యేట్టే ఉంద’ని ఆపోలీసు చెప్పడంతో యాదన్న గుండె కలుక్కుమన్నది. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్ చేయాలనుకున్నడు యాదయ్య. ఉద్యమానికి వెలుగు దివ్వె కావాలనుకున్నడు. అసెంబ్లీ ముట్టడికి ముందు బ్యాగులో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని అందరూ చూస్తుండగానే నిప్పంటించుకున్నడు. తన దేహం అగ్గికి ఆహుతవుతుంటే..మొకం మీద చిరునవ్వు చిందిస్తూ ‘జై తెలంగాణ’ అంటూ నినదించిండు. ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించిండు. ఆత్మగౌరవ నినాద ఆకాంక్షను ప్రపంచానికి చాటిండు.

యాదన్నా.. నీస్ఫూర్తి, తెలంగాణ కోసం నీవు పడ్డ తపన తెలంగాణ నేతల్లో ఉంటే ఎంత మంచిగుండేది. ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని, నీ ఆవేశాన్ని నలుగురికి పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. నీ ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణ ముందుకు కదులుతున్నది. ఉద్యమం సమ్మె రూపంలో, రాస్తారోకోల రూపంలో, ఉప ఎన్నికల రూపంలో ముందుకుపోతున్నది. యాదన్న అమర్ రహే. బలిదానాలు బంద్ పెడ్తం. తెలంగాణ వచ్చేదాక బరిగీసి కొట్లాడుతం.

-బైరగోని శ్రీనివాస్

(ఫిబ్రవరి 20 యాదన్న తెలంగాణ ఉద్యమం కోసం కాగడాగా వెలిగి..అమరుడైన రోజు)



Sunday, February 19, 2012

యాదన్న అమరుడై నేటికి రెండేళ్లు -యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులు



(బైరగోని శ్రీనివాస్ గౌడ్ www.porutelangana.com)

యాదన్న అమరుడై రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ చేవలేని దద్దమ్మలు ఆంధ్రోళ్ల సంక నాకుతున్నరు. చెత్త నా కోడుకులు సిగ్గనిపించడం లేదారా ిడియట్స్..

ఫిబ్రవరి 20, 2010, గాయం ఓయూను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది.
ఫిబ్రవరి 20, 2010న ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. 9 జిల్లాల నుంచి విద్యార్థులనెవ్వరినీ హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వడంలేదు. హైదరాబాద్ చుట్టూ వందలాది చెక్ పోస్టులు, వాఘా సరిహద్దును తలపించేలా సాయుధ పోలీసుల మోహరింపు. అయినా వేలాది మంది విద్యార్థులు ఓయూ చేరుకున్నరు. అప్పటికే అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్న విద్యార్తులు ఆరుసార్లు అసెంబ్లీ మీదికి దండయాత్ర చేసిన్రు. విద్యార్థులు, విద్యార్థినులు అరెస్ట్ అయిన్రు. ఎన్ సీసీ గేటు నుంచి విద్యానగర్ వరకు ఆరేడు ముళ్లకంచెలు వేలాది మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నరు మరో వైపు అసెంబ్లీ ముట్టడిని ఫెయిల్‌ చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది.
(టీవీ9) కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఆ హెలికాప్టర్ పోలీసులది కాదని లైవ్ కవరేజీ కోసం తామే కిరాయికి తీసుకున్నమని ఆ రోజు బ్రేకింగ్ కూడా ఇచ్చింది. . పోరాటాల గడ్డ ఆర్ట్స్ కాలేజీ అడ్డా నుంచి ఓయూలో ర్యాలీ మొదలైంది. విద్యార్థుల ర్యాలీ ఎన్ సీసీ గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నరు. మధ్యాహ్నం కావస్తుంది ముళ్ల కంచె దాటి విద్యార్థులు అవతలికి పోలేకపోతున్నరు. ఈ పరిణామాలతో అనుమాన పడ్డ యాదయ్య ఓ పోలీసోడిని అసెంబ్లీ ముట్టడి సక్సెస్‌ అయితదా అన్నా అని అడిగిండు. అసెంబ్లీ ముట్టడి ఫెయిల్ అయ్యేట్టే ఉందని చెప్పిండంతో యాదన్న గుండె కలుక్కు మంది. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్‌ చేయాలనుకున్నడు యాదయ్య. అసెంబ్లీ ముట్టడికి వచ్చే ముందు బ్యాగ్ లో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. ఎన్ సీసీ గేట్ దగ్గర అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. తన దేహం అగ్గికి ఆహుతవుతుంటే ముకం మీద చిరునవ్వు చిందిస్తూ జై తెలంగాణ అంటూ నినదించిండు. తన ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించిండు. సెంబ్లీ ముట్టడిని సక్సెస్‌ చేసి అమరుడయ్యిండు. ఇప్పుడు ఎన్ సీసీ గేట్ యాదయ్య గేట్ గా మార్చేసినం.. యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులర్పిస్తుంది.

యాదన్నా ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని, నీ ఆవేశాన్ని నలుగురికి పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. నీ ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణ ముందుకు కదులుతున్నది. ఉద్యమం సమ్మె రూపంలో, రాస్తారోకోల రూపంలో, ఉప ఎన్నికల రూపంలో ముందుకు పోతున్నది.
యాదన్న అమర్ రహే.. బలిదానాలు బంద్ పెడ్తం.. బరిగీసి కొట్లాడుదం. అగ్గిపుల్లను మనమీద కాకుండా.. తెలంగాణ ద్రోహుల మీద వేద్దాం. సమైక్య పెట్టుబడిదారులను ఆ అగ్గిలో బుగ్గి చేద్దాం.

యాదయ్య అమర్ రహే.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ....